అత్యాచారాల్లో ఈ మధ్య కాలంలో చిన్న పిల్లలు కూడా చెలరేగిపోతున్నారు. మరి కోరికలు అదుపు చేసుకోలేకో సమాజాన్ని చూసో గాని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. చిత్తూరులోని ఓ ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో 9వ తరగతి విద్యార్థినిపై ఓ బాలుడు అత్యాచారయత్నానికి పాల్పడిన  బాలికపై బాలుడు ఈ ఘటనకు పాల్పడ్డాడు. కోవిడ్  నేపథ్యంలో ప్రత్యేక తరగతుల కోసం వెళ్లిన ఆ విద్యార్థినిపై అదే ప్రాంతానికి చెందిన ఓ బాలుడు అత్యాచారం చేసాడు.

ఉదయం ఇంటి నుంచి స్కూలుకు వెళ్లిన బాలిక  మధ్యాహ్నం అయినా తిరిగి ఇంటికి రాలేదు. దీనితో తల్లిదండ్రులు స్కూల్ కి వెళ్ళారు. ఆ సమయంలో అమ్మాయిని రేప్ చేయడం తల్లి తండ్రులు చూసారు. ఆ అబ్బాయిని పోలీసులకు అప్పగించారు. ఇద్దరు మైనర్లు కావడంతో జువైనల్ హోం కి తరలించారు.  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: