ఈ నేపథ్యంలో కేంద్రంపై మండిపడ్డారు పంజాబ్ ముఖ్యమంత్రి. కేంద్ర ప్రభుత్వం వైఖరి వింతగా ఉందన్నారు. వ్యవసాయం అనేది రాష్ట్రాలకు సంబంధించిన వ్యవహారమన్న విషయాన్ని కేంద్రం విస్మరించిందని ఆరోపించారు.వర్షాకాల సమావేశాల్లో భాగంగా.. గత నెలలో మూడు వ్యవసాయ బిల్లులను పార్లమెంట్ ఆమోదించింది. అనంతరం రాష్ట్రపతి ఆమోదంతో ఇవి చట్టాలుగా మారాయి. చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు చెలరేగాయి. రైతులకు ప్రధాని మోదీ ప్రభుత్వం ద్రోహం చేస్తోందని విపక్షాలు మండిపడ్డాయి.
ఈ నేపథ్యంలో కేంద్రంపై మండిపడ్డారు పంజాబ్ ముఖ్యమంత్రి. కేంద్ర ప్రభుత్వం వైఖరి వింతగా ఉందన్నారు. వ్యవసాయం అనేది రాష్ట్రాలకు సంబంధించిన వ్యవహారమన్న విషయాన్ని కేంద్రం విస్మరించిందని ఆరోపించారు.వర్షాకాల సమావేశాల్లో భాగంగా.. గత నెలలో మూడు వ్యవసాయ బిల్లులను పార్లమెంట్ ఆమోదించింది. అనంతరం రాష్ట్రపతి ఆమోదంతో ఇవి చట్టాలుగా మారాయి. చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు చెలరేగాయి. రైతులకు ప్రధాని మోదీ ప్రభుత్వం ద్రోహం చేస్తోందని విపక్షాలు మండిపడ్డాయి.