ప్రచార పర్వంలో భాగంగా గ్వాలియర్లోని డబ్రా పట్టణంలో కమల్నాథ్ ఆదివారం ప్రసంగిస్తూ.. 'ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి సురేశ్ రాజె నిరాడంబర వ్యక్తి. ఆయన ప్రత్యర్థి (బిజేపి అభ్యర్థి) గురించి నా కంటే మీకే బాగా తెలుసు. తను ఓ ఐటం' అని వ్యాఖ్యానించారు.దీనిపై రాజకీయ రగడ రాజుకుంది. ఆయన తరఫున కాంగ్రెస్ క్షమాపణలు చెప్పాలని బిజేపి డిమాండ్ చేసింది. కమల్నాథ్పై తగిన చర్యలు తీసుకోవాలంటూ జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) ఎన్నికల సంఘానికి లేఖ రాసింది.
ప్రచార పర్వంలో భాగంగా గ్వాలియర్లోని డబ్రా పట్టణంలో కమల్నాథ్ ఆదివారం ప్రసంగిస్తూ.. 'ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి సురేశ్ రాజె నిరాడంబర వ్యక్తి. ఆయన ప్రత్యర్థి (బిజేపి అభ్యర్థి) గురించి నా కంటే మీకే బాగా తెలుసు. తను ఓ ఐటం' అని వ్యాఖ్యానించారు.దీనిపై రాజకీయ రగడ రాజుకుంది. ఆయన తరఫున కాంగ్రెస్ క్షమాపణలు చెప్పాలని బిజేపి డిమాండ్ చేసింది. కమల్నాథ్పై తగిన చర్యలు తీసుకోవాలంటూ జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) ఎన్నికల సంఘానికి లేఖ రాసింది.