ఆర్జేడీ పోటీ చేసే అన్ని స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దింపుతోంది.ఎల్జేపీ అధ్యక్షుడు చిరాగ్ పాసవాన్ను కలిశారు బిహార్ సీఎం నితీశ్ కుమార్. ఇటీవల మరణించిన చిరాగ్ తండ్రి రాంవిలాస్ పాసవాన్ పెద్దకర్మ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆయన మృతిపట్ల సంతాపం తెలిపారు.
ఆర్జేడీ పోటీ చేసే అన్ని స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దింపుతోంది.ఎల్జేపీ అధ్యక్షుడు చిరాగ్ పాసవాన్ను కలిశారు బిహార్ సీఎం నితీశ్ కుమార్. ఇటీవల మరణించిన చిరాగ్ తండ్రి రాంవిలాస్ పాసవాన్ పెద్దకర్మ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆయన మృతిపట్ల సంతాపం తెలిపారు.