ప్రజలతో పాటు తాము కూడా రాజధాని విశాఖకు ఎప్పుడు తరలుతుందోనని ఎదురు చూస్తున్నాం అని ఆయన అన్నారు. రాష్ట్రమంతా అభివృద్ధి చెందే విదంగా సీఎం జగన్ మూడు రాజధానులు ఏర్పాటు చేశారు అని తెలిపారు. దురదృష్టవశాత్తు కోర్టులో కేసులు ద్వారా రాజధాని తరలింపు ప్రక్రియ ఆలస్యం అవుతువుంది అని విశాఖ ఎంపీ సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేసారు.
ప్రజలతో పాటు తాము కూడా రాజధాని విశాఖకు ఎప్పుడు తరలుతుందోనని ఎదురు చూస్తున్నాం అని ఆయన అన్నారు. రాష్ట్రమంతా అభివృద్ధి చెందే విదంగా సీఎం జగన్ మూడు రాజధానులు ఏర్పాటు చేశారు అని తెలిపారు. దురదృష్టవశాత్తు కోర్టులో కేసులు ద్వారా రాజధాని తరలింపు ప్రక్రియ ఆలస్యం అవుతువుంది అని విశాఖ ఎంపీ సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేసారు.