సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కాకినాడ రూరల్ సిఐ ఆకుల మురళీ కృష్ణ, కోరంగి ఎస్సై సతీష్ అక్కడ ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా శివాలయంపై దాడి చేసిన దుండగులు హుండీ ఎత్తుకుపోయారు. కేసు నమోదు చేసారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కాకినాడ రూరల్ సిఐ ఆకుల మురళీ కృష్ణ, కోరంగి ఎస్సై సతీష్ అక్కడ ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా శివాలయంపై దాడి చేసిన దుండగులు హుండీ ఎత్తుకుపోయారు. కేసు నమోదు చేసారు.