తాజాగా హోం మంత్రి అమిత్ షా నివాళులు అర్పించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా జాతీయ పోలీస్ మెమోరియల్ వద్ద విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసులకు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కరోనాకు వైరస్ కు వ్యతిరేకంగా... మన యుద్ధంలో , 343 మంది పోలీసు సిబ్బంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. వారి త్యాగాలు వెలకట్టలేనివి అని ఆయన మాట్లాడుతూ అన్నారు. దేశ వ్యాప్తంగా అమరవీరుల దినోత్సవం జరుగుతుంది.
తాజాగా హోం మంత్రి అమిత్ షా నివాళులు అర్పించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా జాతీయ పోలీస్ మెమోరియల్ వద్ద విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసులకు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కరోనాకు వైరస్ కు వ్యతిరేకంగా... మన యుద్ధంలో , 343 మంది పోలీసు సిబ్బంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. వారి త్యాగాలు వెలకట్టలేనివి అని ఆయన మాట్లాడుతూ అన్నారు. దేశ వ్యాప్తంగా అమరవీరుల దినోత్సవం జరుగుతుంది.