క్రికెట్ అంటే చాలా మందికి పిచ్చి. ఈ క్రికెట్ లో ఏది జరిగినా సరే అభిమానులే కాదు ప్రపంచం మొత్తం కూడా ఆసక్తికరంగా చూస్తుంది. ఇక ఆటగాళ్ళ ప్రవర్తన  విషయంలో చాలా చర్చలు ఉంటాయి.  ఆటగాళ్ళు మైదానంలో ప్రవర్తించే తీరుపై చాలా మంది ఆసక్తిగా చూస్తూ ఉంటారు. తాజాగా సోషల్ మీడియాలో ఒక ఫోటో వైరల్ అవుతుంది. అసలు ఏంటీ  ఈ ఫోటో అనేది ఒక్కసారి చూస్తే...

ఢిల్లీ  ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ పంజాబ్ ఆటగాడు క్రిస్ గేల్ కి షూ లేస్ కడుతున్నాడు. ఈ ఫోటోని క్లిక్ చేసారు.  ఇది బాగా వైరల్ గా మారింది. ఇద్దరు కూడా సీనియర్ ఆటగాళ్లే... గేల్ అడిగిన వెంటనే అశ్విన్ వెళ్లి లేస్ కట్టడంతో ఇది స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అంటూ పలువురు సోషల్ మీడియాలో కామెంట్ లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: