మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, మరియు తెలంగాణ అనే మూడు రాష్ట్రాల ఆర్టీఓల నుండి డేటా లేదు. కరోనా కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడింది అని చెప్పాలి. ప్రజల కొనుగోలు శక్తి భారీగా పడిపోయిన సంగతి తెలిసిందే. దీనితోనే ఆటో మొబైల్ రంగం అనేది దాదాపుగా దెబ్బ తింది అనే విషయం చెప్పవచ్చు.
మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, మరియు తెలంగాణ అనే మూడు రాష్ట్రాల ఆర్టీఓల నుండి డేటా లేదు. కరోనా కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడింది అని చెప్పాలి. ప్రజల కొనుగోలు శక్తి భారీగా పడిపోయిన సంగతి తెలిసిందే. దీనితోనే ఆటో మొబైల్ రంగం అనేది దాదాపుగా దెబ్బ తింది అనే విషయం చెప్పవచ్చు.