సిఎం పర్యటనకు ముందు రాళ్ళు విరిగి పడటంతో అధికారులలో కలవరం మొదలయింది. రాళ్ళు విరిగి పడటంతో ఇప్పుడు ముగ్గురికి గాయాలు అయ్యాయి. ఇక రాళ్ళు విరిగి పడే ప్రదేశంలో అధికారులు హెచ్చరిక బోర్డ్ లు కూడా ఏర్పాటు చేసారు. భక్తులు నేడు భారీగా వచ్చారు. ఈ క్రమంలో రాళ్ళు విరగడం ఆందోళన కలిగిస్తుంది.
సిఎం పర్యటనకు ముందు రాళ్ళు విరిగి పడటంతో అధికారులలో కలవరం మొదలయింది. రాళ్ళు విరిగి పడటంతో ఇప్పుడు ముగ్గురికి గాయాలు అయ్యాయి. ఇక రాళ్ళు విరిగి పడే ప్రదేశంలో అధికారులు హెచ్చరిక బోర్డ్ లు కూడా ఏర్పాటు చేసారు. భక్తులు నేడు భారీగా వచ్చారు. ఈ క్రమంలో రాళ్ళు విరగడం ఆందోళన కలిగిస్తుంది.