కేవలం 0.5% మాత్రమే చనిపోయారు అని ఆయన అన్నారు. ఇప్పటికీ వైరస్ పూర్తిగా పోలేదు అని అన్నారు. ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కరోన వైరస్ ను తక్కువగా అంచనా వేయకూడదని చెప్పారు. రాబోయే పండుగలను ఎవరి ఇంట్లో వారే జరుపుకోవాలన్నారు. గుంపులు అయ్యి వ్యాధిని స్ప్రెడ్ చేయద్దు అని సూచించారు. త్వరలో హుజురాబాద్ లో ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు చేస్తామని అన్నారు.
కేవలం 0.5% మాత్రమే చనిపోయారు అని ఆయన అన్నారు. ఇప్పటికీ వైరస్ పూర్తిగా పోలేదు అని అన్నారు. ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కరోన వైరస్ ను తక్కువగా అంచనా వేయకూడదని చెప్పారు. రాబోయే పండుగలను ఎవరి ఇంట్లో వారే జరుపుకోవాలన్నారు. గుంపులు అయ్యి వ్యాధిని స్ప్రెడ్ చేయద్దు అని సూచించారు. త్వరలో హుజురాబాద్ లో ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు చేస్తామని అన్నారు.