దేశంలో మొదటి సారి పేద ప్రజలకు మేలు చేసే పథకాలు పెట్టింది చంద్రబాబే అని ఆయన పేర్కొన్నారు. భీమా పథకాన్ని గత 17 నేలల నుంచి చనిపోయిన వారికి అమలు చేయాలి అని డిమాండ్ చేసారు. జగన్ ఎన్నికల ముందు చెప్పినట్టు 3000 పింఛన్లు పెంచాలి అని అన్నారు. కాపు, బ్రాహ్మణ కార్పొరేషన్లలను నిర్వీర్యం చేశారని అన్నారు. కాపు, బ్రాహ్మణ కార్పొరేషన్లలకు నిధులు మంజూరు చేయాలి అని డిమాండ్ చేసారు.
దేశంలో మొదటి సారి పేద ప్రజలకు మేలు చేసే పథకాలు పెట్టింది చంద్రబాబే అని ఆయన పేర్కొన్నారు. భీమా పథకాన్ని గత 17 నేలల నుంచి చనిపోయిన వారికి అమలు చేయాలి అని డిమాండ్ చేసారు. జగన్ ఎన్నికల ముందు చెప్పినట్టు 3000 పింఛన్లు పెంచాలి అని అన్నారు. కాపు, బ్రాహ్మణ కార్పొరేషన్లలను నిర్వీర్యం చేశారని అన్నారు. కాపు, బ్రాహ్మణ కార్పొరేషన్లలకు నిధులు మంజూరు చేయాలి అని డిమాండ్ చేసారు.