దీంతో పరీక్షలు నిర్వహించగా ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ అయి న్యుమోనియా సోకిందని డాక్టర్లు తేల్చారు. ఆక్సిజన్ లెవల్స్ పడిపోవడంతో ఈనెల 13న హుటాహుటిన జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రికి తరలించారు. అక్కడ పల్మనాలజీ స్పెషలిస్ట్ డాక్టర్ సునీతారెడ్డి, కిడ్నీ స్పెషలిస్టు డాక్టర్ రవి ఆండ్రూస్, మరో డాక్టర్ కె.వి. సుబ్బారెడ్డిల పర్యవేక్షణలో వెంటిలేటర్పై చికిత్స అందించారు. చికిత్సకు నాయిని శరీరం సహకరించకపోవడం వల్ల డాక్టర్ల ప్రయత్నాలు ఫలించలేదు.
దీంతో పరీక్షలు నిర్వహించగా ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ అయి న్యుమోనియా సోకిందని డాక్టర్లు తేల్చారు. ఆక్సిజన్ లెవల్స్ పడిపోవడంతో ఈనెల 13న హుటాహుటిన జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రికి తరలించారు. అక్కడ పల్మనాలజీ స్పెషలిస్ట్ డాక్టర్ సునీతారెడ్డి, కిడ్నీ స్పెషలిస్టు డాక్టర్ రవి ఆండ్రూస్, మరో డాక్టర్ కె.వి. సుబ్బారెడ్డిల పర్యవేక్షణలో వెంటిలేటర్పై చికిత్స అందించారు. చికిత్సకు నాయిని శరీరం సహకరించకపోవడం వల్ల డాక్టర్ల ప్రయత్నాలు ఫలించలేదు.