జమ్ముకశ్మీర్ క్రికెట్​ అసోసియేషన్​ (జేకేసీఏ) కుంభకోణం కేసులో నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్​సీ) పార్టీ అధ్యక్షడు ఫరూక్​ అబ్దుల్లా... ఎన్స్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్ ఎదుట హాజరయ్యారు. ఫరూక్​ను ఆరు గంటల పాటు ప్రశ్నించింది ఈడీ. ఫరూక్​... ఈడీ ఎదుట హాజరు కావడం ఈ వారంలో రెండోసారి.ఫరూక్​... జేకేసీఏకు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రూ. 43.69 కోట్లు దుర్వినియోగం జరిగిందనే ఆరోపణతో ఫరూక్​ సహా పలువురిపై 2018లో సీబీఐ కేసు నమోదు చేసింది.


ఈ మేరకే రంగంలోకి దిగిన ఈడీ... 2019 జులైలో ఫరూక్​ను తొలిసారి ప్రశ్నించింది.మనీలాండరింగ్​ కేసులో జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్​ అబ్దుల్లా... ఎన్స్​ఫోర్సమెంట్​ డైరెక్టరేట్(ఈడీ) ఎదుట హాజరయ్యారు. ఆరు గంటలపాటు విచారించింది ఈడీ అధికారులు.

మరింత సమాచారం తెలుసుకోండి: