దేశంలోనే మొదటి సారిగా ట్రిపుల్ తలాక్ వ్యవస్థను ప్రశ్నించిన ముస్లిం మహిళ షయారా బానోకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం మంత్రి పదవిని కల్పించింది. ఈ విషయాన్ని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి కార్యాలయ మీడియా ప్రతినిధి దర్శన్ సింగ్ రావత్ వెల్లడించారు. బిజేపి లో చేరిన పది రోజులకే షయారాకు ఈ పదవి దక్కడం విశేషం.
దేశంలోనే మొదటి సారిగా ట్రిపుల్ తలాక్ వ్యవస్థను ప్రశ్నించిన ముస్లిం మహిళ షయారా బానోకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం మంత్రి పదవిని కల్పించింది. ఈ విషయాన్ని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి కార్యాలయ మీడియా ప్రతినిధి దర్శన్ సింగ్ రావత్ వెల్లడించారు. బిజేపి లో చేరిన పది రోజులకే షయారాకు ఈ పదవి దక్కడం విశేషం.