అమ్రోహ జిల్లాలో ఆగస్టు 6న.. ఆరేళ్ల బాలికను ఎత్తుకెళ్లి అత్యాచారం చేసి, అత్యంత కిరాతకంగా హతమార్చాడు దళపత్ అనే నిందితుడు. ఈ కేసులో అదే నెల 14న నిందుతుణ్ని అరెస్ట్ చేశారు పోలీసులు.2018లో అమ్రోహ జిల్లాలో 12ఏళ్ల బాలికపై హత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసులో భాగంగా ఈ నెల 15న ఇద్దరు దోషులకు మరణశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.
అమ్రోహ జిల్లాలో ఆగస్టు 6న.. ఆరేళ్ల బాలికను ఎత్తుకెళ్లి అత్యాచారం చేసి, అత్యంత కిరాతకంగా హతమార్చాడు దళపత్ అనే నిందితుడు. ఈ కేసులో అదే నెల 14న నిందుతుణ్ని అరెస్ట్ చేశారు పోలీసులు.2018లో అమ్రోహ జిల్లాలో 12ఏళ్ల బాలికపై హత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసులో భాగంగా ఈ నెల 15న ఇద్దరు దోషులకు మరణశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.