మూన్ జే ఇన్తో సంభాషణ అనంతరం ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. వివిధ అంశాలతో పాటు కొవిడ్ తదనంతర పరిస్థితుల్లో భారత్-దక్షిణ కొరియా మధ్య ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చించినట్లు తెలిపారు.చర్చించిన అంశాలపై సంప్రదింపులు కొనసాగించాలని ఇరువురు నేతలు నిర్ణయించారని పీఎంఓ తెలిపింది. అన్ని రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలు మరింత ముందుకు తీసుకెళ్లాలని తీర్మానించినట్లు వెల్లడించింది.
మూన్ జే ఇన్తో సంభాషణ అనంతరం ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. వివిధ అంశాలతో పాటు కొవిడ్ తదనంతర పరిస్థితుల్లో భారత్-దక్షిణ కొరియా మధ్య ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చించినట్లు తెలిపారు.చర్చించిన అంశాలపై సంప్రదింపులు కొనసాగించాలని ఇరువురు నేతలు నిర్ణయించారని పీఎంఓ తెలిపింది. అన్ని రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలు మరింత ముందుకు తీసుకెళ్లాలని తీర్మానించినట్లు వెల్లడించింది.