సౌమిత్ర వ్యాఖ్యలను టీఎంసీ దీటుగా తిప్పికొట్టింది. బిజేపి పాలిస్తున్న ఉత్తర్ప్రదేశ్, గుజరాత్లోనే చట్టబద్ధ పాలన నశించిందని ఆరోపించింది. ముందుగా ఆ రాష్ట్రాలపై దృష్టిసారించాలని బిజేపి నేతలకు హితవు పలికింది.బంగాల్లో రాష్ట్రపతి పాలన విధించాలని బిజేపి జాతీయ కార్యదర్శి కైలాశ్ విజయవర్గియా, కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో సహా పలువురు బిజేపి నేతలు ఇప్పటికే డిమాండ్ చేశారు.
సౌమిత్ర వ్యాఖ్యలను టీఎంసీ దీటుగా తిప్పికొట్టింది. బిజేపి పాలిస్తున్న ఉత్తర్ప్రదేశ్, గుజరాత్లోనే చట్టబద్ధ పాలన నశించిందని ఆరోపించింది. ముందుగా ఆ రాష్ట్రాలపై దృష్టిసారించాలని బిజేపి నేతలకు హితవు పలికింది.బంగాల్లో రాష్ట్రపతి పాలన విధించాలని బిజేపి జాతీయ కార్యదర్శి కైలాశ్ విజయవర్గియా, కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో సహా పలువురు బిజేపి నేతలు ఇప్పటికే డిమాండ్ చేశారు.