దుర్గ గుడి ఈవో సురేష్ బాబు మాట్లాడుతూ... కొండ చరియ విరిగి పడిన ఘటనలో ముగ్గురు గాయపడ్డారు అని అన్నారు. దేవస్థాన అధికారి,ఒక పోలీసు, పారిశుద్ద్య కార్మికురాలు గాయపడ్డారు అని చెప్పారు. ఘటనలో ఎవరైనా చనిపోయినట్లు మాకు సమాచారం లేదు అని అన్నారు. కొండ చరియల కింద ఎవరూ లేరని అనుకుంటున్నాం అన్నారు. కొండ చరియలు విరిగి పడిన ఘటనలో ఎక్కడా అధికారుల నిర్లక్ష్యం లేదు అని స్పష్టం చేసారు.
దుర్గ గుడి ఈవో సురేష్ బాబు మాట్లాడుతూ... కొండ చరియ విరిగి పడిన ఘటనలో ముగ్గురు గాయపడ్డారు అని అన్నారు. దేవస్థాన అధికారి,ఒక పోలీసు, పారిశుద్ద్య కార్మికురాలు గాయపడ్డారు అని చెప్పారు. ఘటనలో ఎవరైనా చనిపోయినట్లు మాకు సమాచారం లేదు అని అన్నారు. కొండ చరియల కింద ఎవరూ లేరని అనుకుంటున్నాం అన్నారు. కొండ చరియలు విరిగి పడిన ఘటనలో ఎక్కడా అధికారుల నిర్లక్ష్యం లేదు అని స్పష్టం చేసారు.