45 లక్షలు ఇవ్వడానికి తల్లి తండ్రులు అంగీకరించారు. అయినా సరే వాళ్ళు కనికరించలేదు. పోలీసుల అదుపులో నలుగురు నిందితులు ఉన్నారు. బంధువులు మనోజ్ రెడ్డి, సాగర్ సహా మరో ముగ్గిరిపై పోలీసులు కేసు నమోదు చేసారు. అయితే ఈ రోజు ఉదయం బాలుడి కిడ్నాప్ సుఖాంతం అయింది అని అందరూ భావించారు. పోలీసులు 11 గంటలకు మీడియా ముందు బాలుడ్ని చూపించే అవకాశం ఉందని అన్నారు. ఇంతలోనే ఈ ఘటన జరిగింది.
45 లక్షలు ఇవ్వడానికి తల్లి తండ్రులు అంగీకరించారు. అయినా సరే వాళ్ళు కనికరించలేదు. పోలీసుల అదుపులో నలుగురు నిందితులు ఉన్నారు. బంధువులు మనోజ్ రెడ్డి, సాగర్ సహా మరో ముగ్గిరిపై పోలీసులు కేసు నమోదు చేసారు. అయితే ఈ రోజు ఉదయం బాలుడి కిడ్నాప్ సుఖాంతం అయింది అని అందరూ భావించారు. పోలీసులు 11 గంటలకు మీడియా ముందు బాలుడ్ని చూపించే అవకాశం ఉందని అన్నారు. ఇంతలోనే ఈ ఘటన జరిగింది.