రాజధానిని ఇక్కడే కొనసాగించేలా ఆశీర్వదించాలని అమ్మవారిని కోరుకున్నా అన్నారు. దుర్గగుడిలో సరైన సదుపాయాలు కల్పించడం లేదని భక్తులు చెబుతున్నారని పేర్కొన్నారు. పాలకులు , అధికారుల నిర్లక్ష్యం వల్లే నిన్న కొండచరియలు విరిగిపడ్డాయని, ఘటనకు అధికారులు బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేసారు. భవిష్యత్తులో ఇంద్రకీలాద్రిపై ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించేలా పాలకులు చర్యలు తీసుకోవాలని, పాలకులకు మంచి బుద్దిని ప్రసాదించాలని అమ్మవారిని కోరుకున్నా అన్నారు.
రాజధానిని ఇక్కడే కొనసాగించేలా ఆశీర్వదించాలని అమ్మవారిని కోరుకున్నా అన్నారు. దుర్గగుడిలో సరైన సదుపాయాలు కల్పించడం లేదని భక్తులు చెబుతున్నారని పేర్కొన్నారు. పాలకులు , అధికారుల నిర్లక్ష్యం వల్లే నిన్న కొండచరియలు విరిగిపడ్డాయని, ఘటనకు అధికారులు బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేసారు. భవిష్యత్తులో ఇంద్రకీలాద్రిపై ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించేలా పాలకులు చర్యలు తీసుకోవాలని, పాలకులకు మంచి బుద్దిని ప్రసాదించాలని అమ్మవారిని కోరుకున్నా అన్నారు.