మరి కాసేపట్లో మరో ఇద్దరు సభ్యుల కేంద్ర బృందం సిద్ధిపేట వెళ్తుంది. జిల్లాల్లో పంట నష్టాన్ని కూడా అంచనా వేయనుంది కేంద్ర బృందం. పర్యటన తరవాత రాష్ట్రంలో వరద పరిస్థితిపై కేంద్రానికి 5 గురు సభ్యుల కేంద్ర బృందం నివేదిక ఇస్తుంది. ఇక కేంద్రాన్ని తెలంగాణా ప్రభుత్వం భారీగా నిధులు కూడా కోరుతున్న సంగతి తెలిసిందే.
మరి కాసేపట్లో మరో ఇద్దరు సభ్యుల కేంద్ర బృందం సిద్ధిపేట వెళ్తుంది. జిల్లాల్లో పంట నష్టాన్ని కూడా అంచనా వేయనుంది కేంద్ర బృందం. పర్యటన తరవాత రాష్ట్రంలో వరద పరిస్థితిపై కేంద్రానికి 5 గురు సభ్యుల కేంద్ర బృందం నివేదిక ఇస్తుంది. ఇక కేంద్రాన్ని తెలంగాణా ప్రభుత్వం భారీగా నిధులు కూడా కోరుతున్న సంగతి తెలిసిందే.