అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. అమ్మవారి దీవెన, వేంకటేశ్వర స్వామి ఆశీస్సులు తో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని అన్నారు. అమ్మవారు, వేంకటేశ్వరస్వామి ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలి అన్నారు. ఇంకా మెరుగైన పాలన సీఎం జగన్ ప్రజలకు అందించాలి అని కోరుకున్నాము అని చెప్పారు. ఈ కరోనా మహమ్మారిని పారద్రోలి ప్రజలు అందరు సుఖసంతోషాలతో ఉండాలి అని కోరుకున్నామని చెప్పారు.
అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. అమ్మవారి దీవెన, వేంకటేశ్వర స్వామి ఆశీస్సులు తో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని అన్నారు. అమ్మవారు, వేంకటేశ్వరస్వామి ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలి అన్నారు. ఇంకా మెరుగైన పాలన సీఎం జగన్ ప్రజలకు అందించాలి అని కోరుకున్నాము అని చెప్పారు. ఈ కరోనా మహమ్మారిని పారద్రోలి ప్రజలు అందరు సుఖసంతోషాలతో ఉండాలి అని కోరుకున్నామని చెప్పారు.