నౌకాదళానికి చెందిన డైరెక్టరేట్ ఆఫ్ నావల్ డిజైన్ ఈ నౌకకు రూపకల్పన చేయగా.. కోల్కతాకు చెందిన గార్డెన్ రీసెర్చ్ షిప్ బిల్డర్స్ సంస్థ తయారు చేసింది. సముద్ర అంతర్భాగంలో ప్రయాణించే జలాంతర్గాములను నాశనం చేసే సామర్థ్యం దీని సొంతం. 90శాతం నౌక దేశీయ పరిజ్ఞానంతో రూపొందింది. ఆన్ బోర్డ్ లోని అన్ని వ్యవస్థలపై సముద్ర పరీక్షలు పూర్తిచేసిన తర్వాతే అధికారులు నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు. కవరత్తి రాకతో భారత నౌకాదళం సామర్థ్యం మరింత పెరిగినట్లు అధికారులు వెల్లడించారు.
నౌకాదళానికి చెందిన డైరెక్టరేట్ ఆఫ్ నావల్ డిజైన్ ఈ నౌకకు రూపకల్పన చేయగా.. కోల్కతాకు చెందిన గార్డెన్ రీసెర్చ్ షిప్ బిల్డర్స్ సంస్థ తయారు చేసింది. సముద్ర అంతర్భాగంలో ప్రయాణించే జలాంతర్గాములను నాశనం చేసే సామర్థ్యం దీని సొంతం. 90శాతం నౌక దేశీయ పరిజ్ఞానంతో రూపొందింది. ఆన్ బోర్డ్ లోని అన్ని వ్యవస్థలపై సముద్ర పరీక్షలు పూర్తిచేసిన తర్వాతే అధికారులు నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు. కవరత్తి రాకతో భారత నౌకాదళం సామర్థ్యం మరింత పెరిగినట్లు అధికారులు వెల్లడించారు.