రోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు బ్రిడ్జ్ ద్వారా రాకపోకలకు అనుమతి కల్పించారు అధికారులు. ఈ మేరకు బుధవారం 239 మంది నేపాలీయులు దేశంలోకి వచ్చారు. అలాగే 151 మంది భారతీయులు హిమాలయ దేశానికి వెళ్లారు. అనంతరం.. 2 గంటల తర్వాత బ్రిడ్జ్ను మూసివేసినట్టు స్థానిక తహసీల్దార్ తెలిపారు.
రోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు బ్రిడ్జ్ ద్వారా రాకపోకలకు అనుమతి కల్పించారు అధికారులు. ఈ మేరకు బుధవారం 239 మంది నేపాలీయులు దేశంలోకి వచ్చారు. అలాగే 151 మంది భారతీయులు హిమాలయ దేశానికి వెళ్లారు. అనంతరం.. 2 గంటల తర్వాత బ్రిడ్జ్ను మూసివేసినట్టు స్థానిక తహసీల్దార్ తెలిపారు.