బుధవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసే కార్యక్రమానికి కూడా ఆయన హాజరు కాలేదు.ఇదిలా ఉంటే రాష్ట్రంలో ప్రధాని పర్యటనకు ముందు రోజు ఈ వార్త తెలియడం వల్ల భాజపా శ్రేణులు గందరగోళంలో పడ్డాయి. ప్రధాని మోదీ పాల్గొనే ర్యాలీల్లో ముఖ్యమంత్రి నితీశ్కుమార్తో కలిసి సుశీల్ పాల్గొంటారని కార్యకర్తలు భావించారు.
బుధవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసే కార్యక్రమానికి కూడా ఆయన హాజరు కాలేదు.ఇదిలా ఉంటే రాష్ట్రంలో ప్రధాని పర్యటనకు ముందు రోజు ఈ వార్త తెలియడం వల్ల భాజపా శ్రేణులు గందరగోళంలో పడ్డాయి. ప్రధాని మోదీ పాల్గొనే ర్యాలీల్లో ముఖ్యమంత్రి నితీశ్కుమార్తో కలిసి సుశీల్ పాల్గొంటారని కార్యకర్తలు భావించారు.