దేశంలో ఆర్థిక కార్యకలాపాలు పునఃప్రారంభం కావడంపై మోదీ మాట్లాడారు కానీ.. నిరుద్యోగం ఊసెత్తలేదని ఎద్దేవా చేసింది. లద్దాఖ్లో చైనా అతిక్రమణలపై ఒక్క మాట మాట్లాడలేదని వ్యాఖ్యానించింది.ఎక్కువ మంది గుమిగూడే ప్రదేశాలను ఇప్పుడే తెరవకూడదని మోదీ చేసిన వ్యాఖ్యలను సామ్నా గుర్తు చేసింది. మహారాష్ట్రలో ఆలయాలను తెరిచే అంశంపై గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీతో వివాదం మధ్య ఈ వ్యాఖ్యలను ప్రస్తావించింది.
దేశంలో ఆర్థిక కార్యకలాపాలు పునఃప్రారంభం కావడంపై మోదీ మాట్లాడారు కానీ.. నిరుద్యోగం ఊసెత్తలేదని ఎద్దేవా చేసింది. లద్దాఖ్లో చైనా అతిక్రమణలపై ఒక్క మాట మాట్లాడలేదని వ్యాఖ్యానించింది.ఎక్కువ మంది గుమిగూడే ప్రదేశాలను ఇప్పుడే తెరవకూడదని మోదీ చేసిన వ్యాఖ్యలను సామ్నా గుర్తు చేసింది. మహారాష్ట్రలో ఆలయాలను తెరిచే అంశంపై గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీతో వివాదం మధ్య ఈ వ్యాఖ్యలను ప్రస్తావించింది.