ఏ కన్న తల్లికి ఇంత శోకం రాకూడదు అని ఆమె ఆవేదన వ్యక్తం చేసారు. ఎన్ కౌంటర్ చేయకుంటే ఏ తల్లి ధైర్యంగా పిల్లలను బయటకు పంపే పరిస్థితి ఉండదు అని ఆమె ఆవేదన వ్యక్తం చేసారు. చిన్న పిల్లవాడు అని చూడకుండా కిరతంగా చంపినవాళ్ల తగిన శిక్ష విధించాలి అని ఆమె విజ్ఞప్తి చేసారు. నింధితులను ఎన్ కౌంటర్ చేస్తేనే నా కొడుకు ఆత్మ శాంతిస్తుంది అని వసంత అన్నారు.
ఏ కన్న తల్లికి ఇంత శోకం రాకూడదు అని ఆమె ఆవేదన వ్యక్తం చేసారు. ఎన్ కౌంటర్ చేయకుంటే ఏ తల్లి ధైర్యంగా పిల్లలను బయటకు పంపే పరిస్థితి ఉండదు అని ఆమె ఆవేదన వ్యక్తం చేసారు. చిన్న పిల్లవాడు అని చూడకుండా కిరతంగా చంపినవాళ్ల తగిన శిక్ష విధించాలి అని ఆమె విజ్ఞప్తి చేసారు. నింధితులను ఎన్ కౌంటర్ చేస్తేనే నా కొడుకు ఆత్మ శాంతిస్తుంది అని వసంత అన్నారు.