వ్యాపారులకు లాభం చేకూర్చడమే కేసీఆర్ లక్ష్యం అని ఆరోపించారు. రైస్ మిల్లర్ల తో కేసీఆర్ కుమ్మక్కు అయ్యారు అని అన్నారు. రైతులను కేసీఆర్ నట్టేటా ముంచారు అని ఆయన మండిపడ్డారు. కడుపు కాలి రైతులు రోడ్డెక్కుతున్నారు అని అన్నారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉందా? అని ప్రశ్నించారు. కేసీఆర్ కంటే రాజుల కాలం నయం అని మండిపడ్డారు.
వ్యాపారులకు లాభం చేకూర్చడమే కేసీఆర్ లక్ష్యం అని ఆరోపించారు. రైస్ మిల్లర్ల తో కేసీఆర్ కుమ్మక్కు అయ్యారు అని అన్నారు. రైతులను కేసీఆర్ నట్టేటా ముంచారు అని ఆయన మండిపడ్డారు. కడుపు కాలి రైతులు రోడ్డెక్కుతున్నారు అని అన్నారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉందా? అని ప్రశ్నించారు. కేసీఆర్ కంటే రాజుల కాలం నయం అని మండిపడ్డారు.