“నేను గుజరాత్ సిఎంగా అలాగే నితీష్ జి బీహార్ సిఎంగా ఉన్నప్పుడు... యుపిఏ ప్రభుత్వంలోని కేంద్ర ప్రభుత్వ సమావేశాలకు హాజరైనప్పుడు నితీష్ జీ అనే వారు... బీహార్ అభివృద్ధిని నిలిపివేయవద్దు అని కోరేవారు. కానీ 10 సంవత్సరాలు, బీహార్ లో ఓడిపోయిన వారు కోపంగా ఉన్నారని... వారు కేంద్రాన్ని ప్రభావితం చేశారు... ఆ సమయంలో నితీష్ జీ అభివృద్ధి చేయలేకపోయా అని తెలుసుకున్నారు. వారు బీహార్ కి పదేళ్ళ అభివృద్దిని దూరం చేసారని” మోడీ చెప్పుకొచ్చారు.
“నేను గుజరాత్ సిఎంగా అలాగే నితీష్ జి బీహార్ సిఎంగా ఉన్నప్పుడు... యుపిఏ ప్రభుత్వంలోని కేంద్ర ప్రభుత్వ సమావేశాలకు హాజరైనప్పుడు నితీష్ జీ అనే వారు... బీహార్ అభివృద్ధిని నిలిపివేయవద్దు అని కోరేవారు. కానీ 10 సంవత్సరాలు, బీహార్ లో ఓడిపోయిన వారు కోపంగా ఉన్నారని... వారు కేంద్రాన్ని ప్రభావితం చేశారు... ఆ సమయంలో నితీష్ జీ అభివృద్ధి చేయలేకపోయా అని తెలుసుకున్నారు. వారు బీహార్ కి పదేళ్ళ అభివృద్దిని దూరం చేసారని” మోడీ చెప్పుకొచ్చారు.