ఈ నేపధ్యంలో కీలక అడుగు పడింది. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై కసరత్తు చేస్తున్నారు. లాక్ డౌన్ నిబంధనల సడలింపుతో ఎన్నికల నిర్వహణపై పార్టీల అభిప్రాయం కోరనున్న ఎస్ఈసి... త్వరలోనే ఎన్నికలపై ఒక ప్రకటన చేస్తుంది. 2,129 ఎంపిటిసి, 125 జడ్పిటీసి స్థానాల ఏకగ్రీవం అయ్యాయి. ఏకగ్రీవాలను రద్దు చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. మరి ఎన్నికల సంఘం ఎలాంటి ముందు అడుగు వేస్తుదో చూడాలి.
ఈ నేపధ్యంలో కీలక అడుగు పడింది. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై కసరత్తు చేస్తున్నారు. లాక్ డౌన్ నిబంధనల సడలింపుతో ఎన్నికల నిర్వహణపై పార్టీల అభిప్రాయం కోరనున్న ఎస్ఈసి... త్వరలోనే ఎన్నికలపై ఒక ప్రకటన చేస్తుంది. 2,129 ఎంపిటిసి, 125 జడ్పిటీసి స్థానాల ఏకగ్రీవం అయ్యాయి. ఏకగ్రీవాలను రద్దు చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. మరి ఎన్నికల సంఘం ఎలాంటి ముందు అడుగు వేస్తుదో చూడాలి.