నివేదిక ఆధారంగా రాష్ట్రనికి ఆర్థిక సహాయం పై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. అప్పటి వరకు స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ లో 75% ఉన్న కేంద్రం నిధులను ఉపయోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. తెలంగాణ లో జిల్లాల వారిగా జరిగిన నష్టల వివరాలను కేంద్ర బృందానికి తెలపాలని ఆయన కోరారు.
నివేదిక ఆధారంగా రాష్ట్రనికి ఆర్థిక సహాయం పై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. అప్పటి వరకు స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ లో 75% ఉన్న కేంద్రం నిధులను ఉపయోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. తెలంగాణ లో జిల్లాల వారిగా జరిగిన నష్టల వివరాలను కేంద్ర బృందానికి తెలపాలని ఆయన కోరారు.