దిల్ కుశ గెస్ట్ హౌస్ లో కేంద్ర బృందంతో  కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి సమావేశం అయ్యారు. వరద ప్రభావిత ప్రాంతాలు , నష్టం తదితర అంశాలపై త్వరగా కేంద్రానికి నివేదిక ఇవ్వాలని కేంద్ర బృందాన్ని  ఆదేశించారు.  రాష్ట్ర ప్రభుత్వం నుండి సమగ్ర నివేదిక అందలేదని  మంత్రికి కేంద్ర బృందం వివరించింది. నివేదిక రాగానే ఈరోజు సాయంత్రం లోగా కేంద్ర ప్రభుత్వనికి నివేదిక పంపిస్తామని చెప్పారు.

నివేదిక ఆధారంగా రాష్ట్రనికి ఆర్థిక సహాయం పై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. అప్పటి వరకు స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ లో 75% ఉన్న కేంద్రం  నిధులను ఉపయోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. తెలంగాణ లో జిల్లాల వారిగా జరిగిన నష్టల వివరాలను కేంద్ర బృందానికి తెలపాలని ఆయన కోరారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: