2022లో ఎన్నికలు జరుగుతాయని మనం సిద్ధంగా ఉండాలని అన్నారు. న్యాయం, ధర్మం మన వైపే ఉన్నాయి అని పేర్కొన్నారు. అంతిమ విజయం మనదే అవుతుందని అన్నారు. న్యాయ వ్యవస్థ విశ్వసనీయతను దెబ్బతీసేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు అని మండిపడ్డారు. ప్రజా ప్రతినిధులు పై విచారణ వేగవంతం చేయడం తో జగన్ లో ఆందోళన పెరిగిందన్నారు. తాను జైలుకు వెళ్ళిన ప్రజల నుంచి సానుభూతి పొందేందుకు జగన్ ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
2022లో ఎన్నికలు జరుగుతాయని మనం సిద్ధంగా ఉండాలని అన్నారు. న్యాయం, ధర్మం మన వైపే ఉన్నాయి అని పేర్కొన్నారు. అంతిమ విజయం మనదే అవుతుందని అన్నారు. న్యాయ వ్యవస్థ విశ్వసనీయతను దెబ్బతీసేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు అని మండిపడ్డారు. ప్రజా ప్రతినిధులు పై విచారణ వేగవంతం చేయడం తో జగన్ లో ఆందోళన పెరిగిందన్నారు. తాను జైలుకు వెళ్ళిన ప్రజల నుంచి సానుభూతి పొందేందుకు జగన్ ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.