వీటి ద్వారా పరీక్ష చేసుకుంటే మరోసారి ఆర్టీ-పీసీఆర్ టెస్ట్లకు వెళ్లాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఈ పరీక్షను భారత ఔషధ నియంత్రణ మండలి అనుమతించిందని పేర్కొంది.ఫెలుదా పేపర్ స్ట్రిప్ పరీక్షను ప్రయోగాత్మకంగా రెండు వేల మందిపై నిర్వహించగా.. 96 శాతం కచ్చితమైన ఫలితాలు వచ్చినట్లు కేంద్రం ఇటీవలే వెల్లడించింది.
వీటి ద్వారా పరీక్ష చేసుకుంటే మరోసారి ఆర్టీ-పీసీఆర్ టెస్ట్లకు వెళ్లాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఈ పరీక్షను భారత ఔషధ నియంత్రణ మండలి అనుమతించిందని పేర్కొంది.ఫెలుదా పేపర్ స్ట్రిప్ పరీక్షను ప్రయోగాత్మకంగా రెండు వేల మందిపై నిర్వహించగా.. 96 శాతం కచ్చితమైన ఫలితాలు వచ్చినట్లు కేంద్రం ఇటీవలే వెల్లడించింది.