కరోనా వైరస్ భయంతో 144 రోజుల పాటు సీఎం కార్యాలయం నుంచి బయటకు రాని ముఖ్యమంత్రి.. ఇప్పుడు ఓట్ల కోసం వచ్చారని ఆరోపించారు తేజస్వీ. మహాకూటమి అధికారంలోకి వస్తే 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఇచ్చిన హామీకి.. నిధులు ఎక్కడి నుంచి తెస్తారన్న ఎన్డీఏ ప్రశ్నకు సమధానమిచ్చారు ఆర్జేడీ నేత. బిహార్ బడ్జెట్ రూ.2.13 లక్షల కోట్లు అయితే.. నితీశ్ ప్రభుత్వం కేవలం 60 శాతం ఖర్చు చేసిందని.. ఇంకా రూ.80,000 కోట్లు మిగిలి ఉంటాయన్నారు.
కరోనా వైరస్ భయంతో 144 రోజుల పాటు సీఎం కార్యాలయం నుంచి బయటకు రాని ముఖ్యమంత్రి.. ఇప్పుడు ఓట్ల కోసం వచ్చారని ఆరోపించారు తేజస్వీ. మహాకూటమి అధికారంలోకి వస్తే 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఇచ్చిన హామీకి.. నిధులు ఎక్కడి నుంచి తెస్తారన్న ఎన్డీఏ ప్రశ్నకు సమధానమిచ్చారు ఆర్జేడీ నేత. బిహార్ బడ్జెట్ రూ.2.13 లక్షల కోట్లు అయితే.. నితీశ్ ప్రభుత్వం కేవలం 60 శాతం ఖర్చు చేసిందని.. ఇంకా రూ.80,000 కోట్లు మిగిలి ఉంటాయన్నారు.