సమాచారం అందుకున్న వెంటనే నాలుగు అగ్నిమాపక యంత్రాలు అక్కడికి చేరుకున్నాయి. రెండు గంటల పాటు శ్రమించి అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ముగ్గురు 80 శాతం కాలిన గాయాలతో విరుదునగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారు.ఫ్యాక్టరీ యజమానిపై కేసు నమోదు చేసి అతడి కోసం గాలిస్తున్నారు పోలీసులు.
సమాచారం అందుకున్న వెంటనే నాలుగు అగ్నిమాపక యంత్రాలు అక్కడికి చేరుకున్నాయి. రెండు గంటల పాటు శ్రమించి అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ముగ్గురు 80 శాతం కాలిన గాయాలతో విరుదునగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారు.ఫ్యాక్టరీ యజమానిపై కేసు నమోదు చేసి అతడి కోసం గాలిస్తున్నారు పోలీసులు.