పలు ప్రాంతాల నుంచి భవానీలు అమ్మవారి దర్శనం కోసం తరలివస్తున్నారు అని పేర్కొన్నారు. భవానీలకు తగిన ఏర్పాట్లు కల్పించాల్సిన బాధ్యత దేవస్థానంపై ఉంది అని ఆయన వ్యాఖ్యానించారు. కరోనా త్వరగా పోవాలి, ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నా అని ఆయన తెలిపారు. కాగా దసరా ఉత్సవాలు రేపటి తో ముగుస్తాయి. నేడు 8వ రోజు.
పలు ప్రాంతాల నుంచి భవానీలు అమ్మవారి దర్శనం కోసం తరలివస్తున్నారు అని పేర్కొన్నారు. భవానీలకు తగిన ఏర్పాట్లు కల్పించాల్సిన బాధ్యత దేవస్థానంపై ఉంది అని ఆయన వ్యాఖ్యానించారు. కరోనా త్వరగా పోవాలి, ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నా అని ఆయన తెలిపారు. కాగా దసరా ఉత్సవాలు రేపటి తో ముగుస్తాయి. నేడు 8వ రోజు.