ఏదైనా గుర్తింపు కార్డు చూయించడం తప్పనిసరి అని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. భారీ వర్షాలకు దేశవ్యాప్తంగా దెబ్బతిన్న ఉల్లిపంటతో ధరలు పెరిగాయి. ఎలాంటి లాభం లేకుండా రవాణా ఖర్చులు, దెబ్బతిన్న సరుకును దృష్టిలో ఉంచుకుని అమ్మకాలు చేపట్టాలని ఆయన సూచించారు. మార్కెటింగ్ అధికారులను ఈ మేరకు మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.
ఏదైనా గుర్తింపు కార్డు చూయించడం తప్పనిసరి అని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. భారీ వర్షాలకు దేశవ్యాప్తంగా దెబ్బతిన్న ఉల్లిపంటతో ధరలు పెరిగాయి. ఎలాంటి లాభం లేకుండా రవాణా ఖర్చులు, దెబ్బతిన్న సరుకును దృష్టిలో ఉంచుకుని అమ్మకాలు చేపట్టాలని ఆయన సూచించారు. మార్కెటింగ్ అధికారులను ఈ మేరకు మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.