గాయపడిన వారిని వెంటనే సమీప ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో 40 మంది కార్మికులు ఉన్నారు. ఇద్దరికీ తీవ్ర గాయాలు కాగా ముగ్గురికి స్వల్ప గాయాలు అయ్యాయి. మంటలు ఏమీ చెలరేగలేదు అని అధికారులు పేర్కొన్నారు. గాయపడిన వారిని తిరుపతిలోని అశ్విని ఆస్పత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. వారి ఆరోగ్యం నిలకడగా ఉందని తెలుస్తుంది. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
గాయపడిన వారిని వెంటనే సమీప ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో 40 మంది కార్మికులు ఉన్నారు. ఇద్దరికీ తీవ్ర గాయాలు కాగా ముగ్గురికి స్వల్ప గాయాలు అయ్యాయి. మంటలు ఏమీ చెలరేగలేదు అని అధికారులు పేర్కొన్నారు. గాయపడిన వారిని తిరుపతిలోని అశ్విని ఆస్పత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. వారి ఆరోగ్యం నిలకడగా ఉందని తెలుస్తుంది. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.