ఐరాస 75వ వార్షికోత్సవం వేళ భద్రతా మండలిలో భారత్ తాత్కాలిక సభ్య దేశంగా ఉండటం గొప్ప విషయమన్న జైశంకర్.. ప్రపంచ దేశాలను ఒకే గొడుగు కిందకు తేవడంలో దశబ్దాలుగా ఐరాస కృషి చేస్తోందని ప్రశంసించారు.గతంలోనూ యూఎన్ 40 , 50 వార్షికోత్సవాల సందర్భంగా భారత పోస్టల్ విభాగం స్టాంప్లు విడుదల చేసింది.
ఐరాస 75వ వార్షికోత్సవం వేళ భద్రతా మండలిలో భారత్ తాత్కాలిక సభ్య దేశంగా ఉండటం గొప్ప విషయమన్న జైశంకర్.. ప్రపంచ దేశాలను ఒకే గొడుగు కిందకు తేవడంలో దశబ్దాలుగా ఐరాస కృషి చేస్తోందని ప్రశంసించారు.గతంలోనూ యూఎన్ 40 , 50 వార్షికోత్సవాల సందర్భంగా భారత పోస్టల్ విభాగం స్టాంప్లు విడుదల చేసింది.