అధికారిక సమాచారం ప్రకారం.. ఈ ఏడాది అయోధ్య దీపోత్సవం నవంబర్ 11-13 మధ్య జరగనుంది. 13న ప్రధాన దీపోత్సవం ఉంటుంది.2017లో ఈ దీపోత్సవాన్ని ప్రారంభించింది ముఖ్యమంత్రి యోగి ప్రభుత్వం. రాష్ట్ర పండుగగా ప్రకటించింది. స్థానికులు, వలంటీర్లు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అయోధ్య నగరమంతా.. దీపాలు వెలిగిస్తారు. గత ఏడాది రికార్డు స్థాయిలో 5 లక్షల దీపాలు వెలిగించారు.
అధికారిక సమాచారం ప్రకారం.. ఈ ఏడాది అయోధ్య దీపోత్సవం నవంబర్ 11-13 మధ్య జరగనుంది. 13న ప్రధాన దీపోత్సవం ఉంటుంది.2017లో ఈ దీపోత్సవాన్ని ప్రారంభించింది ముఖ్యమంత్రి యోగి ప్రభుత్వం. రాష్ట్ర పండుగగా ప్రకటించింది. స్థానికులు, వలంటీర్లు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అయోధ్య నగరమంతా.. దీపాలు వెలిగిస్తారు. గత ఏడాది రికార్డు స్థాయిలో 5 లక్షల దీపాలు వెలిగించారు.