గత ఆరేళ్లలో కేంద్రం తీసుకున్న చర్యల వల్ల సౌర విద్యుత్తు రంగంలో భారత్ ప్రపంచంలోనే ఐదో స్థానంలో ఉందని వెల్లడించారు మోదీ. రోప్వే ప్రాజెక్టు జాప్యానికి ప్రతిపక్షాలే కారణమని విమర్శించారు. అడ్డంకులు సృష్టించి ఉండకపోతే.. గతంలోనే అందుబాటులోకి వచ్చేదన్నారు.రైతుల కోసం కిసాన్ సూర్యోదయ యోజనను ప్రవేశపెట్టింది గుజరాత్ ప్రభుత్వం. దీని ద్వారా రైతులకు ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు విద్యుత్తు అందించనున్నారు.
గత ఆరేళ్లలో కేంద్రం తీసుకున్న చర్యల వల్ల సౌర విద్యుత్తు రంగంలో భారత్ ప్రపంచంలోనే ఐదో స్థానంలో ఉందని వెల్లడించారు మోదీ. రోప్వే ప్రాజెక్టు జాప్యానికి ప్రతిపక్షాలే కారణమని విమర్శించారు. అడ్డంకులు సృష్టించి ఉండకపోతే.. గతంలోనే అందుబాటులోకి వచ్చేదన్నారు.రైతుల కోసం కిసాన్ సూర్యోదయ యోజనను ప్రవేశపెట్టింది గుజరాత్ ప్రభుత్వం. దీని ద్వారా రైతులకు ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు విద్యుత్తు అందించనున్నారు.