స్వీయ నిర్భందంలో ఉన్నాను. వైద్యుల సూచనలను పాటిస్తూ చికిత్సకు సంబంధించిన జాగ్రత్తలు తీసుకుంటున్నాను అని దేవేంద్ర ఫడణవీస్ అన్నారు.దేశంలో కరోనా కేసుల సంఖ్య 78లక్షలు దాటింది. తాజాగా 53,370మంది కరోనా బారినపడ్డారు. మరో 650మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఒక్కరోజే 67,549మంది కొవిడ్ను జయించారు. దీంతో రికవరీ రేటు 89.78శాతానికి చేరింది.
స్వీయ నిర్భందంలో ఉన్నాను. వైద్యుల సూచనలను పాటిస్తూ చికిత్సకు సంబంధించిన జాగ్రత్తలు తీసుకుంటున్నాను అని దేవేంద్ర ఫడణవీస్ అన్నారు.దేశంలో కరోనా కేసుల సంఖ్య 78లక్షలు దాటింది. తాజాగా 53,370మంది కరోనా బారినపడ్డారు. మరో 650మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఒక్కరోజే 67,549మంది కొవిడ్ను జయించారు. దీంతో రికవరీ రేటు 89.78శాతానికి చేరింది.