ఫలితంగా జంబూ సవారి పరేడ్ కేవలం 30 నుంచి 40 నిమిషాల్లో పూర్తవుతుంది. కరోనా నేపథ్యంలో ఈసారి కేవలం 300 మందికే ఆహ్వానం అందింది. అయితే ఈ కార్యక్రమాన్ని చందన టీవీలో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.జంబూ సవారీ వర్కవుట్గా పిలిచే తలీమ్ పూర్తయ్యాక.. సీఎం యడియూరప్ప ఆంజనేయస్వామి ఆలయంలోని బలరామ గేటు వద్ద దాదాపు 20 నిమిషాల పాటు జెండాకు పూజ చేస్తారు. అనంతరం మధ్యాహ్నం 3.40 నుంచి 4.15 వరకు వేడుక జరగనుంది.
ఫలితంగా జంబూ సవారి పరేడ్ కేవలం 30 నుంచి 40 నిమిషాల్లో పూర్తవుతుంది. కరోనా నేపథ్యంలో ఈసారి కేవలం 300 మందికే ఆహ్వానం అందింది. అయితే ఈ కార్యక్రమాన్ని చందన టీవీలో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.జంబూ సవారీ వర్కవుట్గా పిలిచే తలీమ్ పూర్తయ్యాక.. సీఎం యడియూరప్ప ఆంజనేయస్వామి ఆలయంలోని బలరామ గేటు వద్ద దాదాపు 20 నిమిషాల పాటు జెండాకు పూజ చేస్తారు. అనంతరం మధ్యాహ్నం 3.40 నుంచి 4.15 వరకు వేడుక జరగనుంది.