ఇటీవల కురిసిన వర్షాలకు నానిపోయి ఉన్న మట్టి మిద్దె ఒక్కసారిగా కుప్పకూలింది. గదిలో నిద్రపోతున్న వారిపై పడింది. ఘటనలో ఇంటి యజమాని మణెమ్మ, ఆమె కోడళ్లు సుప్రజ, ఉమాదేవి, మనుమరాళ్లు అశ్విని, పింకి మృత్యువాత పడ్డారు. మణెమ్మ కుమారుడు కుమార్ తీవ్రంగా గాయపడగా... చికిత్స నిమిత్తం హైదరబాద్ తరలించారు. శిథిలాల్లో చిక్కుకున్న మృతదేహాలను పోలీసులు గ్రామస్థల సహకారంతో వెలికి తీశారు.
ఇటీవల కురిసిన వర్షాలకు నానిపోయి ఉన్న మట్టి మిద్దె ఒక్కసారిగా కుప్పకూలింది. గదిలో నిద్రపోతున్న వారిపై పడింది. ఘటనలో ఇంటి యజమాని మణెమ్మ, ఆమె కోడళ్లు సుప్రజ, ఉమాదేవి, మనుమరాళ్లు అశ్విని, పింకి మృత్యువాత పడ్డారు. మణెమ్మ కుమారుడు కుమార్ తీవ్రంగా గాయపడగా... చికిత్స నిమిత్తం హైదరబాద్ తరలించారు. శిథిలాల్లో చిక్కుకున్న మృతదేహాలను పోలీసులు గ్రామస్థల సహకారంతో వెలికి తీశారు.