పంజాబ్, రాజస్థాన్లలో అత్యాచార బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లలేదని రాహుల్ లక్ష్యంగా కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, ప్రకాశ్ జావడేకర్, హర్షవర్ధన్ విమర్శలు చేశారు. ఉత్తర్ప్రదేశ్ హాథ్రస్ అత్యాచార బాధితులను రాహుల్, ప్రియాంక గాంధీ పరామర్శించిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
పంజాబ్, రాజస్థాన్లలో అత్యాచార బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లలేదని రాహుల్ లక్ష్యంగా కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, ప్రకాశ్ జావడేకర్, హర్షవర్ధన్ విమర్శలు చేశారు. ఉత్తర్ప్రదేశ్ హాథ్రస్ అత్యాచార బాధితులను రాహుల్, ప్రియాంక గాంధీ పరామర్శించిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు.