ఈ కమిటీలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లాతో పాటు కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్య మంత్రులు ఉన్నారు.వీరితోపాటు.. కాంగ్రెస్ నాయకుడు గులాం నబీ ఆజాద్, ఆకాలీదళ్ నేత ప్రకాశ్సింగ్ బాదల్, పలువులు ఉన్నతాధికారులు, త్రివిధ దళాలకు చెందిన అధికారులు ఉన్నారు.
ఈ కమిటీలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లాతో పాటు కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్య మంత్రులు ఉన్నారు.వీరితోపాటు.. కాంగ్రెస్ నాయకుడు గులాం నబీ ఆజాద్, ఆకాలీదళ్ నేత ప్రకాశ్సింగ్ బాదల్, పలువులు ఉన్నతాధికారులు, త్రివిధ దళాలకు చెందిన అధికారులు ఉన్నారు.