దేశ వ్యాప్తంగా సిఏయే మీద తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. దీన్ని ఎలా అయినా సరే అమలు చేస్తామని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్తుంది. దీని వలన తీవ్ర స్థాయిలో కొన్ని వర్గాలకు నష్టం జరిగే అవకాశం ఉందని పలువురు వ్యాఖ్యలు చేస్తున్నారు. దీని వలన నిజా నిజాలు ఎలా ఉన్నా సరే బిజెపి సర్కార్ మాత్రం కచ్చితంగా అమలు చేస్తామని స్పష్టంగా చెప్తుంది.  

తాజాగా బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా కూడా సోషల్ మీడియా లో  దీనికి సంబంధించి ఒక క్లా రిటీ కూడా ఇచ్చారు. తాజాగా ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా దీనిపై స్పందించారు. సంప్రదాయ దసరా ప్రసంగంలో భాగంగా ఆయన ఈ అంశంపై ఒక్క ముక్కలో క్లారిటీ ఇచ్చారు. 'సిఎఎ వల్ల ఎవరికీ ప్రమాదం లేదు' అని మోహన్ భగవత్ స్పష్టం చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: