తాజాగా బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా కూడా సోషల్ మీడియా లో దీనికి సంబంధించి ఒక క్లా రిటీ కూడా ఇచ్చారు. తాజాగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా దీనిపై స్పందించారు. సంప్రదాయ దసరా ప్రసంగంలో భాగంగా ఆయన ఈ అంశంపై ఒక్క ముక్కలో క్లారిటీ ఇచ్చారు. 'సిఎఎ వల్ల ఎవరికీ ప్రమాదం లేదు' అని మోహన్ భగవత్ స్పష్టం చేసారు.
తాజాగా బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా కూడా సోషల్ మీడియా లో దీనికి సంబంధించి ఒక క్లా రిటీ కూడా ఇచ్చారు. తాజాగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా దీనిపై స్పందించారు. సంప్రదాయ దసరా ప్రసంగంలో భాగంగా ఆయన ఈ అంశంపై ఒక్క ముక్కలో క్లారిటీ ఇచ్చారు. 'సిఎఎ వల్ల ఎవరికీ ప్రమాదం లేదు' అని మోహన్ భగవత్ స్పష్టం చేసారు.