తాజాగా చంద్రబాబు టార్గెట్ గా ఆయన మరోసారి తన ట్విట్టర్ లో కీలక వ్యాఖ్యలు చేసారు. “28 ఏళ్ల క్రితం ఈనిన ఒక గేదె, చంద్రబాబుకు వందల కోట్ల రూపాయల పాలిచ్చింది. 2014లో ఆ గేదెకు గడ్డి పెట్టేందుకు కొన్న బినామీ భూముల్లో వేల కోట్లుగా నోట్ల కట్టలు పండకపోతే మరి చంద్రబాబుకు కోపం రాదా? !” అంటూ ఆయన తన ట్విట్టర్ లో కామెంట్ చేసారు.
తాజాగా చంద్రబాబు టార్గెట్ గా ఆయన మరోసారి తన ట్విట్టర్ లో కీలక వ్యాఖ్యలు చేసారు. “28 ఏళ్ల క్రితం ఈనిన ఒక గేదె, చంద్రబాబుకు వందల కోట్ల రూపాయల పాలిచ్చింది. 2014లో ఆ గేదెకు గడ్డి పెట్టేందుకు కొన్న బినామీ భూముల్లో వేల కోట్లుగా నోట్ల కట్టలు పండకపోతే మరి చంద్రబాబుకు కోపం రాదా? !” అంటూ ఆయన తన ట్విట్టర్ లో కామెంట్ చేసారు.