ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రాయుడు(39)తో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించిన రుతురాజ్.. కెప్టెన్ ధోనీ(19)తో కలిసి లాంఛనాన్ని పూర్తి చేశాడు. ఈ క్రమంలో అర్థశతకం చేసి 65 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. బెంగళూరు బౌలర్లలో మోరిస్, చాహల్ తలో వికెట్ తీశారు.
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రాయుడు(39)తో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించిన రుతురాజ్.. కెప్టెన్ ధోనీ(19)తో కలిసి లాంఛనాన్ని పూర్తి చేశాడు. ఈ క్రమంలో అర్థశతకం చేసి 65 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. బెంగళూరు బౌలర్లలో మోరిస్, చాహల్ తలో వికెట్ తీశారు.